Tuesday, December 5, 2017

ఒక్క తెలుగు - ఒక్క వెలుగు - శ్రీ దాశరధి కృష్ణమాచార్య

ప్రపంచ తెలుగు మహాసభల నేపధ్యంలో, ప్రముఖ కవి శ్రీ దాశరధి కృష్ణమాచార్య గారు రచించిన గేయాలను మననం చేసుకోవటం సందర్భోచితం అనిపిస్తోంది.  “నా తెలంగాణ కోటి రత్నాల వీణ” అంటూ రాసిన ఆ చేత్తోనే దాశరధి గారు   రాసిన “ఒక్క తెలుగు - ఒక్క వెలుగు” అన్న ఈ గేయం చూడండి. మొదటి ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా “తెలుగు తల్లి” చిత్రాన్ని చిత్రించిన శ్రీ కొండపల్లి శేషగిరిరావు గారు తెలంగాణా చిత్రకారుడు కావటం విశేషం. 

























Tags: Dasaradhi krishnamacharya, Kondapalli Seshagirirao


1 comment:

  1. తెలుగు వారు, ఏలికలు మరో సారి చదువుకోవాల్సిన పద్యాలు. అద్భుతం.

    ReplyDelete