Monday, June 13, 2016

తెలుసుకోతగ్గ తెలుగువారు

శ్రీ నేదునూరి గంగాధరం గారు సేకరించిన ప్రముఖ వ్యక్తుల వివరాలను, “తెలుసుకోతగ్గ తెలుగువారు” అనుపేరిట ఒక పుస్తకంగా వారి మరణానంతరము ప్రచురించటం జరిగింది. ఇవాళ ఈ పుస్తకం నుండి కొప్పరపు సోదరకవులు, కోడి రామమూర్తినాయుడు, శ్రీ కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు గార్ల గురించి తెలుసుకుందాము. కింద పోస్ట్ చేసిన అరుదైన ఫోటోలు ఇతరత్రా పుస్తకాలనుండి సేకరించినవి. 






































కామాక్షి గారి కళ్యాణము  02.05.1928 నాడు దుర్గాకళామందిరంలో జరిగింది.  



Tags: Nedunoori Gangadharam, Kopparapu sodara kavulu, Kodi Ramamurthy Naidu, Kasinadhuni Nageswararao Panthulu



No comments:

Post a Comment