Wednesday, October 8, 2014

జాషువా గారి గురించిన జ్ఞాపకాలు - బోయి భీమన్న గారి గళంలో

బోయి భీమన్న గారు గుఱ్ఱం జాషువా గారి గురించి చెప్పిన నాలుగు మాటలు విందాము. జాషువా గారు “గబ్బిలం” మీద కావ్యం రాస్తే భీమన్న గారు ఏకంగా “పిల్లి” మీద శతకమే వ్రాసారు. ఈ “పిల్లి శతకం” ఇప్పుడు దొరుకుతున్నట్లు లేదు. మునిమాణిక్యం వారు వారి “మన హాస్యము” లో పిల్లి గురించిన ప్రస్తావనలో ఈ శతకంలోనివి ఓ నాలుగు పద్యాలు ఉటంకించారు. ముందుగా “గబ్బిలం” లోనివి ఓ మూడు తదుపరి “పిల్లి శతకం” లోనివి ఆ నాలుగు పద్యాలు చూసి అసలు విషయం లోనికి వెళదాము. 



















Tags: Gurram Jashuva, Boyi Bheemanna, Gabbilam, Pilli Satakam, Munimanikyam Narasimharao, Mana Hasyamu

No comments:

Post a Comment