Friday, March 21, 2014

చింత దీక్షితులు గారి “ఆంధ్ర దోమల సభ”

ఏదో కధల్లో చదవటమే గాని, మన పూర్వ పుణ్యాన నిజంగా మనకు జంతువులు, పక్షులు ఇతర క్రిమికీటకాదులు మాట్లాడుకొనే మాటలు అర్ధం చేసుకొనే శక్తి ఉంటే మన జీవితాలు ధుర్భరమయిపోయేవి. అయితే చింతా దీక్షితులు గారి మిత్రుడికి యోగవిద్యవల్ల ఈ శక్తి అబ్బిందట. ఒకసారి దోమలన్నీ రాణ్మహేంద్రవరంలో సభజేసాయట. అక్కడ దోమలు మాట్లాడుకున్నవి విని మిత్రుడు చెప్పగా చింతా దీక్షితులుగారు గ్రంధస్థం జేశారు. మంచి హాస్యాన్ని జనింప జేసే ఈ రచన 1935 నాటి “ఉదయిని” సంచిక నుండి (ప్రెస్ అకాడమి వారి సౌజన్యంతో). వెనుకటికి మూషికాలన్నీ జరిపిన సభ వృత్తాంతం ఒకటి పానుగంటివారి “సాక్షి”లో కనబడుతుంది. 


















ప్రేరణతో గతంలో నేను దోమమీద రాసిన వ్యాసమొకటి ఆసక్తి ఉన్నవారు ఈ కింది లింకు ద్వారా చూడవచ్చు. 




Tags: chinta Deekshitulu

No comments:

Post a Comment